ఇంద్ర కీలాద్రి కొండ పై భీమా బృందం సందడి
1 min read![](https://namastetelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-09.48.42_3a66020f-1024x684.jpg)
మాచో స్టార్ గోపీచంద్, మాళవిక శర్మ నటించిన సినిమా భీమా. డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో మార్చ్ 8న మనకుందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా ఈరోజు విజయవాడ కానక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. భీమా మంచి విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నారు. దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం ఆలయ సిబ్బంది చిత్ర సిబ్బందికి అమ్మవారి ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమ అనంతరం గుంటూరు లోని RVR & JC ఇంజనీరింగ్ కాలేజి కి వెళ్లనున్నారు.