అంగరంగ వైభోగంగా గోవాలో రాకుల్ ప్రీత్ సింగ్ వివాహం
1 min read![](https://namastetelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-22-at-08.22.26_b348abca-1024x1276.jpg)
ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్, జాక్కి భగ్నాని భార్యాభర్తలు గా మారారు. ఎన్నో సినిమాలలో హీరోయిన్ పాత్ర పోషిస్తూ నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఈటీవీ గోవాలో జాక్కీ భగ్నని వివాహం చేసుకున్నారు. మొదట శిక్ష హృదయంలో తర్వాత సింధు సంప్రదాయంలో ఇటు సంప్రదాయాన్ని గౌరవిస్తూ వారు వివాహం చేసుకున్నారు. వివాహం జరిగినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇంస్టాగ్రామ్ లో తమ వివాహం ఫోటోలు పోస్ట్ చేస్తూ “Mine now and forever ❤ 21-02-2024 #abdonobhagna-ni”, ఇలా పోస్ట్ చేశారు.
సందీప్ కిషన్ కథానాయకుడిగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కాలు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ తరువాత తెలుగులో ఎన్నో సినిమాలు తీశారు. అలాగే తమిళంలో బాలీవుడ్ లో కూడా ఆమె ఎన్నో సినిమాలు తీశారు. ఇటీవలే ఆమె చేసిన పోస్ట్ తో వివాహ ఫోటోలు ఇంటర్నెట్ మొత్తం చేస్తున్నాయి.